10 లక్షల కోట్ల ఉద్దీపన కావాలి
కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించటంతో అన్నిరకాల వ్యాపారాలు, పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిశ్రమలు మళ్లీ నిలబడాలంటే దేశంలో ఎన్నడూ ఎరుగనంత భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని ఫిక్కీ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిలబెట్టాలంటే పరిశ్రమలకు రూ.9నుచి 10లక్షల కోట్ల…
కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
హైదరాబాద్: కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తమవంతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు చర్యలు చేపట్టారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ను నిలిపి కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు మైకులో వివరించారు. ముఖ్యంగా చేతులు కడుక్కునే విధానాన్ని అభినయించి చూపారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను దూరంగా ఉంచడం…
జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు వాయిదా పడిన విషయం విదితమే. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని ఎమ్మాహెచ్‌ఆర్డీ ఆయ…
లండన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంతో పాటు విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ యూకే ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ 66వ బర్త్‌డే వేడుకలు …
పట్టణప్రగతిపై రాష్ట్రస్థాయి సదస్సు..
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం పట్టణప్రగతి. ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పట్టణప్రగతి కార్యక్రమంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్లర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్…
25 రూపాయిలకే ఉల్లిగడ్డలు అందిస్తున్నాం: ఏపీ మంత్రి
25 రూపాయిలకే ఉల్లిగడ్డలు అందిస్తున్నాం: ఏపీ మంత్రి కాకినాడ:  రాష్ట్రంలో రైతుబజార్ల ద్వారా పట్టణ వినియోగదారుకు 25 రూపాయిలకే ఉల్లిపాయలు అందిస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్కెట్ స్థిరీకరణ నిధినుండి ఇప్పటివరకూ 14 …